లాభాల్లో ముగిసిన మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 84.31 పాయింట్ల ఎగబాకి 40,593.80 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 16.80 పాయింట్ల లాభంతో 11,931 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.27గా ఉంది.
తాజా వీడియోస్ కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/videos/