లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.53 సమయంలో సెన్సెక్స్ 274 పాయింట్లు లాభంతో 39,128 వద్ద, నిఫ్టీ 68 పాయింట్ల లాభంతో 11,533 వద్ద కొనసాగుతున్నాయి.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/