లాభాల్లో స్టాక్ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9.39 గంటల సమయంలో సెన్సెక్స్ 185 పాయింట్ల లాభంతో 39,259 వద్ద నిఫ్టీ 47 పాయింట్ల లాభంతో 11,596 వద్ద కొనసాగుతున్నాయి.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/