స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ప్రారంభమమ్యాయి. ఉదయం 9.45 గంటల సమయంలో సెన్సెక్స్ 61 పాయింట్లు లాభపడి 38,905 వద్ద కొనసాగుతుండగా..నిఫ్టి 26 పాయింట్లు ఎగబాకి 11,498 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.25 వద్ద కొనసాగతుంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/