లాభాల్లో స్టాక్ మార్కెట్లు
మంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.23 సమయానికి సెన్సెక్స్ 222 పాయింట్లు లాభపడి 35,652 వద్ద, నిఫ్టీ 63 పాయింట్లు లాభపడి 10,534 వద్ద కొనసాగుతుంది.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/