లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.40 గంటలకు సెన్సెక్స్ 122 పాయింట్లు లాభపడి 35034 వద్ద..నిఫ్టీ 55 పాయింట్ల లాభంతో 10,366 వద్ద కొనసాగుతుంది. డాలర్తో రూపాయి మారకం విలువ 76.02 గా ఉంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/