కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
మంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు మరో బ్లాక్ ఫ్రైడేను చవిచూశాయి. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 893 పాయింట్లు పతనమై 37,576కి పడిపోయింది. నిఫ్టీ 279 పాయింట్లు నష్టపోయి 10,989కి దిగజారింది.
తాజా కెరీర్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/specials/career/