లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 66 పాయింట్లు లాభపడి 41221 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ 13 పాయింట్లు లాభపడి 12132 వద్ద ప్రారంభమైంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.71.39 వద్ద కొనసాగుతుంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/