నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

Bambay stock exchange
Bambay stock exchange

ముంబయి: దేశీయ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్‌ 205 పాయింట్లు కోల్పోయి 4132 వద్ద ముగిసింది. నిఫ్టీ సూచీ 54 పాయింట్లు పతనమపై 12,169 వద్ద ట్రేడయింది. డాలరుతో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ రూ.71.16 వద్ద కొనసాగుతోంది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/