స్వల్ప నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 20 పాయింట్లు పతనమై 41,839 వద్ద ట్రేడవుతుంది. నిఫ్టీ సూచీ 3 పాయింట్లు పెరిగి 12,332 వద్ద కొనసాగుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ 70.70 గా ఉంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/