లాభాల్లో నమోదైన స్టాక్ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.43 గంటలకు సెన్సెక్స్ 118 పాయింట్లు లాభపడి 41,442 వద్ద కొనసాగుతుంది. నిఫ్టీ 26 పాయింట్లు ఎగబాకి 12,196 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 70.95 వద్ద కొనసాగుతుంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/