నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలతో మొదలయ్యాయి. ఉదయం 9.53 గంటకు సెన్సెక్స్ 98 పాయింట్లు నష్టపోయి 41,430 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 7 పాయింట్లు నష్టపోయి 12,197 వద్ద కొనసాగుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ 70.87 వద్ద కొనసాగుతుంది.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/