లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

bombay stock exchange
bombay stock exchange

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిశాయి. ట్రేడింగ్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 11.277 పాయింట్ల లాభంతో 40,544.37 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 23 పాయింట్ల లాభంతో 11,896.80 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.46గా ఉంది.


తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/