లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

sensex
sensex

మంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు ఉదయం 9.50 గంటల సమయంలో సెన్సెక్స్‌ 398 పాయింట్లు ఎగబాకి 39,865 వద్ద ట్రేడవుతుండగా నిఫ్టీ 111 పాయింట్లు లాభపడి 11,756 వద్ద కొనసాగుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.81 వద్ద కొనసాగుతుంది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/