నష్టాల్లో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

sensex
sensex

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.50 గంటల సమయంలో సెన్సెక్స్‌ 219 పాయింట్లు కోల్పోయి 37,912 వద్ద ట్రేడవుతుండగా..నిఫ్టీ 65 పాయింట్లు నష్టపోయి 11,150 వద్ద కొనసాగుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.53 వద్ద ట్రేడవుతుంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/