కొనసాగుతున్న లాభాల జోరు

Bombay stock exchange
Bombay stock exchange

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల జోరు కొనసాగుతుంది. ఈరోజు ఉదయం 9.35 గంటల సమయంలో సెన్సెక్స్‌ 456 పాయింట్లు లాభపడి 37,898 వద్ద కొనసాగుతుంది. నిఫ్టీ 133 పాయింట్లు ఎగబాకి 11,155 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.61 వద్ద కొనసాగుతుంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/