లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ప్రారంభమయ్యాయి. నేటి ఉదయం 9.50 గంటల సమయంలో సెన్సెక్స్ 313 పాయింట్లు ఎగబాకి 36,908 వద్ద కొనసాగుతుండగా..నిఫ్టీ 96 పాయింట్లు లాభపడి 10,865 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.92 వద్ద కొనసాగుతంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/