లాభాల్లో స్టాక్ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా లాభాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం 9.40 గంటలకు సెన్సెక్స్ 164 పాయింట్ల లాభంతో 30,983 వద్ద నిఫ్టీ 51 పాయింట్ల లాభంతో 9,117 వద్ద కొనసాగుతంది. డాలర్తో రూపాయి మారకం విలువ 75.79 పైసలు కొనసాగుతంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/