లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలతో మొదలయ్యాయి. ఉదయం 9.50 గంటలకు సెన్సెక్స్ 146 పాయింట్లు లాభపడి 31,538 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 58 పాయింట్లు ఎగబాకి 9,245 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ 76.43 వద్ద కొనసాగుతంది.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/