లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

మంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.46 గంటల సమయంలో సెన్సెక్స్ 79 పాయింట్లు లాభపడి 41,465 వద్ద కొనసాగుతుండగా. నిఫ్టీ 31 పాయింట్లు ఎగబాకి 12,211 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ 71.03 వద్ద కొనసాగుతుంది.
తాజా తెలంగాణ ఎన్నికల వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/election-news/telangana-election-news/