లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఈరోజు సూచీలు ఉత్సాహంగా ట్రేడింగ్ ను ప్రారంభించాయి. చివరకు సెన్సెక్స్ 152 పాయింట్లు లాభపడి 54,555 వద్ద ముగిసింది. నిఫ్టీ 22 పాయింట్లు పెరిగి 16,280 వద్ద స్థిరపడింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/