భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు

ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 397 పాయింట్లు లాభపడి 52,770కి చేరుకుంది. నిఫ్టీ 120 పాయింట్లు పెరిగి 15,812కి ఎగబాకింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.47 వద్ద కొనసాగుతుంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/