నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని నష్టాల్లో ముగించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 182 పాయింట్లు కోల్పోయి 52,386కి పడిపోయింది. నిఫ్టీ 38 పాయింట్లు నష్టపోయి 15,689 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.60 వద్ద కొనసాగుతుంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/