మార్కెట్ల లాభాలకు బ్రేక్

ముంబయి : దేశీయ స్టాక్ మర్కెట్ల వరుస లాభాలకు ఈరోజు బ్రేక్ పడింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 17 పాయింట్లు నష్టపోయి 58,279కి పడిపోయింది. నిఫ్టీ 15 పాయింట్లు కోల్పోయి 17,362 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.42 వద్ద కొనసాగుతుంది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/