లాభాలలో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 76.72 పాయింట్ల లాభంతో 60,135.78 వద్ద; 50.75 పాయింట్ల లాభంతో నిఫ్టీ 17945.95 వద్ద ముగిశాయి.

తాజా కెరీర్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/specials/career/