నేడు పెదశేష వాహనంపై శ్రీవారు

తిరుమల: తిరుమలలో శ్రీవారికి నేటి సాయంత్రం పెదశేషవాహన సేవ నిర్వహించనున్నారు. నాగుల చవితి సందర్భంగా పెదశేష వాహనంపై ఉభయ దేవేరులతో కలిసి మలయప్పస్వామి దర్శనమిస్తారు. నేడు కపిలేశ్వరాలయంలో విశేషపూజ, హోమ మహోత్సవాలు నిర్వహిస్తారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/