జ్ఞాన భూమి వద్ద పీవీకి ఘన నివాళులు

నేడు వర్థంతి

PV Narasimha Rao-File
PV Narasimha Rao-File

Hyderabad: దివంగత ప్రధాని పీవీ నరసింహరావు వర్ధంతి సందర్భంగా జ్ణాన భూమిలోని ఆయన సమాధి వద్ద  ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు.

పీవీ సమాధి వద్ద నివాళులర్పించిన వారిలో అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి,  మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి,  హోంమంత్రి మహమూద్ అలి,  రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తదితరులు ఉన్నారు.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/