టర్కీలో కూలిన విమానం..ఏడుగురి మృతి

టర్కీ దేశంలోని పర్వత ప్రాంతంలో ఘటన

Reconnaissance plane crashes in eastern Turkey, 7 killed

ఇస్లాంబుల్‌: టర్కీలోని పర్వత ప్రాంతంలో 2,200 అడుగుల ఎత్తులో ఉన్న విమానం ప్రమాదవశాత్తు పర్వతాలపై కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలెట్లతోపాటు ఏడుగురు భద్రతాధికారులు మరణించారు. ఈ ఘనటపై టర్కీ దేశ మంత్రి సులేమాన్ సోయలు మాట్లాడుతూ.. ఈ విమాన ప్రమాదంపై తాము దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. విమానం బయలు దేరిన 13 నిమిషాలకే రాడార్ నుంచి ఆచూకీ లభించలేదు. టర్కీ భద్రతా బలగాలు కుర్షిదిస్టన్ పార్టీ వర్కర్ మిలిటెంట్లతో పోరాడుతున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుందని సమాచారం.


తాజా కరోనా లాక్‌డౌన్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/corona-lock-down-updates/