భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
మంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.45 గంటల సమయంలో సెన్సెక్స్ 593.88 పాయింట్లు కొనసాగుతుండగా..నిఫ్టీ 171 పాయింట్లు ఎగబాకి 9,985 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.66 వద్ద కొనసాగుతుంది.
తాజా కరోనా లాక్డౌన్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/corona-lock-down-updates/