పుంజుకున్న మార్కెట్లు
sensex
ముంబయి: నేడు స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. ఉదయం 9.39 గంటల సమయంలో సెన్సెక్స్ 374 పాయింట్లు లాభపడి 49,438 వద్ద కొనసాగుతుండగా..నిఫ్టీ 107 పాయింట్ల లాభంతో 14,386 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.11 వద్ద కొనసాగుతుంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/