లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు

sensex.
sensex.

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం 9.35 గంటల సమయంలో సెన్సెక్స్‌ 343 పాయింట్లు లాభపడి 44,420 వద్ద కొనసాగుతుండగా నిఫ్టీ 98 పాయింట్లు ఎగబాకి 13,025 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.08 వద్ద కొనసాగుతుంది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/