స్వల్ప నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

sensex
sensex

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 45 పాయింట్లు పతనమై 34,915కి పడిపోగా.. నిఫ్టీ 10 పాయింట్లు కోల్పోయి 10,302 వద్ద స్థిరపడింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/