లాభాల్లో ముగిసిన మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో మగిశాయి. సెన్సెక్స్ 316.02 పాయింట్ల లాభంతో 43,593.67 వద్ద ముగిసింది. నిఫ్టీ 118.10 పాయింట్లు లాభపడి 12,749.20 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.29గా ఉంది.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/