లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కొంత పుంజుకొన్నాయి. ఉదయం 9.46 గంటలకు సెన్సెక్స్ 125 పాయింట్లు పెరిగి 38,535 వద్ద, నిఫ్టీ 32 పాయింట్లు పెరిగి 11,283 వద్ద ట్రేడవుతున్నాయి.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/