నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఊగిసలాటలో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.43 గంటల సమయంలో సెన్సెక్స్ 210 పాయింట్లు నష్టపోయి 38,146 వద్ద, నిఫ్టీ 57 పాయింట్లు నష్టపోయి 11,276 వద్ద కొనసాగుతుంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/