స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.20 గంటల సమయంలో నిఫ్టీ 32 పాయింట్ల లాభంతో 11,866 వద్ద, సెన్సెక్స్ 88 పాయింట్ల లాభంతో 40, 271 వద్ద ట్రేడవుతున్నాయి.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/