భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

sensex.
sensex.

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.45 గంటల సమయంలో సెన్సెక్స్‌ 865 పాయింట్లు లాభపడి 33,289 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 249 పాయింట్లు ఎగబాకి 9,830 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.11 వద్ద కొనసాగుతుంది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/