భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండు రోజుల పాటు నష్టపోయి.. ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 659 పాయింట్లు లాభపడి 59,688కి చేరుకుంది. నిఫ్టీ 174 పాయింట్లు పెరిగి 17,799కి ఎగబాకింది.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/