పుంజుకున్న స్టాక్‌ మార్కెట్లు

BSE
BSE

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు భారీగా కోలుకున్నాయి. ఉదయం 9.55 గంటలకు సెన్సెక్స్‌ 225 పాయింట్లు పుంజుకొని 41,119 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టి 68 పాయింట్లు ఎగబాకి 12,060 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.71.39 వద్ద కొనసాగుతుంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/