లాభాల్లో ముగిసిన మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి.ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 879 పాయింట్లు పెరిగి 33,304కు చేరింది. నిఫ్టీ 246 పాయింట్లు లాభపడి 9,826 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ 75.54 వద్ద కొనసాగుతుంది.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/