లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

BSE
BSE

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 237 పాయింట్లు లాభపడి 41,216కి పెరిగింది. నిఫ్టీ 79 పాయింట్లు పుంజుకుని 12,110కి చేరుకుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.71.31 గా ఉంది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/