నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

sensex
sensex

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 535 పాయింట్లు పతనమై 31,327కి పడిపోయింది. నిఫ్టీ159 పాయింట్లు కోల్పోయి 9,154కి దిగజారింది.డాలరుతో రూపాయి మారకం విలువ 76.45గా ఉంది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/