నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

stock market
stock market

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఉదయం ఊగిసలాటలో మొదలైన మార్కెట్లు క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. మార్కెట్లు ముగిసే సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 202 పాయింట్లు నష్టపోయి..41,055 వద్ద ముగిసింది. నిఫ్టీ 67 పాయింట్లు నష్టపోయి 12,045 వద్ద ముగిసింది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/