నష్టాల నుంచి బయటకు రాని మార్కెట్లు

BSE
BSE

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాల నుంచి బయటకు రాలేకపోతున్నాయి. గురువారం కూడా మార్కెట్లు నష్టాల్లోనే ముగిశాయి. ట్రేడింగ్‌ ముగిసేసరికి బాంబే స్టాక్‌ మార్కెట్‌ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్‌ సూచీ 143 పాయింట్లు నష్టంతో 39,745 వద్ద ముగించింది. నిఫ్టీ సూచీ 45 పాయింట్లు కోల్పోయి 11,633 వద్ద ముగిసింది. యుఎస్‌ డాలరుతో రూపాయి మారకం విలువ రూ.71.62 గా ఉంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/