కొనసాగుతున్న లాభాల జోరు

sensex
sensex

మంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా ఆరో సెషన్‌లోనూ లాభాల్లో పయనిస్తున్నాయి. ఈరోజు ఉదయం 9.40 గంటలకు సెన్సెక్స్‌ 86 పాయింట్ల లాభంతో 36,743 వద్ద కొనసాగుతుండగా…నిఫ్టీ 22 పాయింట్లు ఎగబాకి 10,823 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.53 వద్ద కొనసాగుతుంది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/