స్వల్ప లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు

sensex
sensex

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.45 గంటలకు సెన్సెక్స్‌ 53 పాయింట్ల లాభంతో 36,541 వద్ద కొనసాగుతుండగా..నిఫ్టీ 6 పాయింట్లు ఎగబాకి 10,769 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.31 వద్ద కొనసాగుతుంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/