లాభాలో దూసుకుపోయిన స్టాక్ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలను నమోదు చేశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 452 పాయింట్లు లాభపడి 60,737కి చేరుకుంది. నిఫ్టీ 170 పాయింట్లు పెరిగి 18,161 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.36వద్ద కొనసాగుతుంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/