లాభాల్లో ముగిసిన మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 254 పాయింట్ల లాభంతో 51,280కి ఎగబాకింది. నిఫ్టీ 76 పాయింట్లు పెరిగి 15,175 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 72.90 వద్ద నిలిచింది.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/