50 వేలకు చేరువలో సెన్సెక్స్

్ణముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల్లో పయనిస్తున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 394 పాయింట్లు పెరిగి 49,792కి చేరుకుంది. నిఫ్టీ124 పాయింట్లు ఎగబాకి 14,645 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకవ విలువ రూ.73.02 వద్ద ముగిసింది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/