లాభాల బాటలో స్టాక్ మార్కెట్లు
ముంబయి: నేడు దేశీయ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 447 పాయింట్లు లాభపడి 41,125 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ సూచీ 127 పాయింట్లు పెరిగి 12,122 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ 71.75 గా ఉంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/